అది 17వ శతబ్దం చివరి రోజులు. శ్రీ శైలం అడవులకు దగ్గరగా ఉన్న ఒక మారుమూల గ్రామం. అక్కడ ఊరుచివర ఒక పర్ణశాలలో ఒక యోగి. అతని పేరు నందయోగి. అతని వయస్సు ఇంచుమించుగా మూడు వందల సంవత్సరాలపైనే ఉంటుందని తరతరాలు గా చెప్పుకునే విషయం. అతను ఎవరికైనా కనబడ్డాడు అంటే వారికి ఏదో ఒక రకమైన సహాయం చేసి వారి కష్టాలను తీరుస్తాడు అని అందరి నమ్మకం. అతను శివోపాసన, అమ్మవారి ఉపాసన కూడా చేస్తుంటాడు. ఆశ్రమంలో ఒక్కోసారి శివోపాసన చేసేటప్పుడు నవయౌవ్వనం లో ఉన్న ఒక ప్రమథమూర్తిగా రెండవ శివునిలాగా కనబడుతాడు. అమ్మవారి ఉపాసన చేసే సమయంలో అందమైన యువతిగా కనబడుతాడు. అంతేకాదు. శివపూజలో శివునికి నృత్యం సమర్పయామి అని చెప్పిన వెంటనే ఒక యువతి గా మారి పోయి నృత్యం చేసి తరువాత మళ్ళీ అందరూ చూస్తుండగానే యోగిగా మారి పోతాడు. ఎవరికైనా సహాయం చేస్తే వెంటనే వారిని అడవిలోకి వెళ్ళి కష్టపడి ఏవైనా పళ్ళుతెమ్మని చెబుతాడు. వాళ్ళు తెచ్చిన పళ్ళు తినటానికి ముందు మీరు మాకు చేసిన ఉపకారానికి, మేం తెచ్చిన పళ్ళకు రుణం చెల్లు అయిపోయింది. ఇక మేం వేడుతున్నాము అని చెప్పిస్తాడు. నీళ్ళు వదిలిస్తాడు. ఈయన సిద్ధేంద్ర యోగిని కూడా చూశాడు అంటారు. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం కూచిపూడి నృత్యసంప్రదాయానికి ఏదైనా హాని కలిగితే అతడు అడ్డు పడతాడు. అని చెబుతారు. ఎన్నో ఉదాహరణలు కూడా చెబుతారు. ఇక్కడ ఆశ్రమం లో ఉంటాడు. అదే సమయం లో కూచిపూడి గ్రామం లోనూ కనబడుతాడు. తానీషా కూచిపూడి గ్రామాన్ని సిద్ధేంద్రయోగి సంప్రదాయ భాగవుతులకు ఇచ్చినప్పటినుంచి శ్రీశైలం లోనే కాక కూచిపూడికి దగ్గరలో ఒక అడవిలో ఒక ఉద్యానవనాన్ని కూడా సృష్టించాడు. ఆ ఉద్యానవనం లో మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ ఉద్యానవనంలో ఒక నియమం పెట్టాడు, ఎవరైనా పురుషులు తన అనుమతి లేకుండా ఆ ఉద్యానవనంలో ప్రవేశిస్తే వెంటనే స్త్రీలుగా మారిపోతారు. వారికి తగిన విధంగా స్త్రీల పేర్లు పెడుతుంటాడు. ఇలా ఆ ఉద్యానంలో రమారమి తారాగణం లాగా 27 మంది స్త్రీలు ఆయన ప్రభావం వల్ల తయారైయ్యారు. ఆయన సత్యభామ వేషం ధరిస్తాడు. వారంతా గోపికలు. శ్రీకృష్ణుని చుట్టూ సేవ చేస్తూ నృత్యం చేస్తూ తన్మయత్వం లో పాడుతుంటారు.
ఒక సారి ఆయన శ్రీశైలం ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక గ్రామీణ దంపతులు ఒక రెండేళ్ల శిశువును ఎత్తుకుని వచ్చారు. ఆ శిశువును ఆయనకు అప్పగించి విద్య, బుద్ధులు నేర్పమని చెప్పారు. ఆయనకు అడవిలో కందమూలాలను తీసుకు రావటానికి బయల్దేరారు. వాళ్ళు పాముకాటుకు గురై ఇంక తిరిగి రాలేదు. ఆశిశువు బాధ్యత నందయోగిపై పడింది. ఆశిశువుకు కురంగి అని పేరు పెట్టాడు. (సశేషం)
కూచిపూడి కురంగి .. .. (నాట్య మయూరి)
Part 1
Part 2
కురంగి ఆడ శిశువు కాదు. మగ శిశువే. అయితే నంద యోగి కురంగిని ఆమె గా పెంచాలి. కూచిపూడి నాట్య మయూరి గా తీర్చి దిద్దాలి అనుకున్నాడు. అయితే సిద్ధేంద్ర యోగి అతనితో స్వప్నభాషణం చేశాడు. నువ్వు కురంగిని మగవాని గానే ఉండనివ్వు. కూచిపూడి సంప్రదాయంలో మగవారే స్త్రీ పాత్రలను కూడా ధరించాలి అనే నియమం నీకు తెలిసినదే. కనుక స్త్రీగా మారితే ఆమె కూచిపూడి నృత్య సంప్రదాయానికి అర్హురాలు కాదు. అని చెప్పాడు.
సిద్ధేంద్ర యోగి మాటలకు సరేనని చెప్పిన నందయోగి కురంగిని మగవానిగానే ఉంచాడు. అయితే కూచిపూడి సంప్రదాయ ప్రకారం ఆ శిశువు నామ కరణ సమయం లోనే చెవులు ముక్కు కొట్టించేశాడు. అయితే కురంగికి మగవానిగా ఉంటూనే స్త్రీత్వం ప్రస్ఫుటం గాపెరిగాలాగా అనేక ఔషధాలను ఇచ్చేవాడు. చూపరులకు కురంగి అంటే బాలిక అనే భావన వచ్చేలాగా స్త్రీ దుస్తులలోనే ఉండేలా శ్రద్ధ తీసుకున్నాడు. కురంగికి ఎనిమిది ఏళ్ళ వయస్సు వచ్చేసరికి సంస్కృతం, నాట్యం,సంగీతం ఇతర లలితకళలు అన్నింటిలో నైపుణ్యం వచ్చింది. చక్కని అభినయ చాతుర్యం వచ్చింది. అల్లాగే ఆయుర్వేదంలో కూడా మంచి పరిజ్ఞానం వచ్చింది. వయస్సుకు మించిన శరీర లావణ్యం, మంచి మాటకారి తనం, ఇతరుల హృదయాలను చదివే శక్తి, మంత్ర, తంత్రాలపై పట్టు ఇవన్నీ వచ్చాయి. తాను మగ పిల్లవాడైనా గురువుగారు ఆడపిల్లలాగా పెంచడం లో ఆంతర్యం అర్థం కాలేదు. అయితే తనకు స్త్రీత్వం ఇనుమడించే ఔషధాలను ఇస్తున్నారు గురువుగారని మాత్రం అర్థం అయ్యింది. కురంగికి గురువ ఎంత చెబుతే అంత.
గురువు మార్గదర్శనం లో కూచిపూడి వద్ద ఉన్న ఉద్యాన వనం లో ఇప్పుడు కురంగి భామగా. మిగిలిన వారంతా గోపికలుగా అభినయిస్తూ తమ మధురభక్తిని ప్రకటిస్తూ ఉండేవారు. నందయోగి స్వయంగా రాధగా అభినయిస్తుండేవాడు. ఎనిమిది ఏఏళ్ల వయస్సులోనే ఆ సౌష్ఠవం వల్ల కురంగి 15 సంవత్సరాల బాలికలాగా కనబడే వాడు. అదృశ్యంగా సిద్ధేంద్ర యోగి చూస్తూండగా, నందయోగి అనుమతితో అక్కడ నిర్మించబడిన సోపాన పంక్తుల పై కూర్చుని పేద, ధనిక భేదం లేకుండా అందరూ కలిసి కూర్చుని ఆ కూచిపూడి నృత్య రూపకాలను .. పారిజాతాపహరణం, సముద్రమథనం, భామాకలాపంవంటి వాటిని అందరూ చూస్తుండేవారు. అక్కడ ఉన్న యువకులకు కురంగి అంటే స్వప్నరాజకుమారి. ఆమె సౌందర్యం అంటే వాళ్ళకి వ్యామోహం అటువంటిది. వారెవ్వరికీ తెలియని రహస్యం కురంగి అంటే ఆడ పిల్లకాదని. కురంగి అంత సుందరమైన యువతి లాగా కనబడటానికి కారణాలు చాలా ఉన్నాయి. కురంగి చేసే శరీర వ్యాయామం పలు విధాలు. దండెములు, గుంజీలు, తీసేవాడు. కాలిసాము చేసే వాడు. కుప్పీలు (అంటే కుప్పిలి గంతులు) వేసే వాడు. మొగ్గలు, వాలు మొగ్గలు వేసే వాడు. మాండూకప్లుతం అంటే కప్ప గంతులు వేసేవాడు. పిల్లిలా, కోడిలా, పాములా నడిచేవాడు. లేడిపిల్లలా గంతులు వేసే వాడు. నెమలి నడక నడిచే వాడు. వీటన్నింటివల్ల కురంగి శరీరం తాను చెప్పినట్లు వినేది. అలాగే గురువు ఇచ్చిన మందులు ఏమిటో తెలిసి కూడా తాను స్త్రీ సౌందర్యాన్ని పొందుతానని కేవలం పుట్టుక వల్ల మాత్రమే పురుషునిగా ఉంటానని తెలిసి కూడా కూచిపూడి నృత్యానికి బహుళ జనాదరణ కావాలి అనే కోరిక తో అలా ఔషధ సేవనం చేసేవాడు. తాను ధరించే దుస్తులు కూడా స్త్రీల వస్త్రాలే. వాళ్ళ గ్రామం లో ఆడపిల్లలంతా కురంగితో జత కలిసి ఒసేవ్ కురంగీ అంటుండేవారు. ఆట, పాటలన్నీ కురంగీతోనే.
కురంగి నేర్చుకున్న కూచిపూడి నృత్య విశేషాలు ఎన్నెన్నో. సాత్త్వికభావాలు, అంగహారములు, పిండీబంధములు, 108 కరణాలు, రేచకిలు, చారీ ప్రకారాలు, మండల ప్రయోగాలు ఇల్లా అన్ని ప్రయోగవిశేషాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. స్త్రీ సహజమైన రస దృష్టులు కూడా తెలుసు. తాను ఎప్పడూ పురుష గతమైన ఉద్ధత చలనం, దంభ, వీర ప్రవృత్తి వంటి వాటిని నేర్చుకోలేదు. అయితే స్త్రీల శీల భేదాల గురించి ఎంతో క్షుణ్ణంగా గుర్తించగల నేర్పు సాధించాడు. స్త్రీలను చూడగానే వారు ఏవిధమైన స్త్రీలో చెప్పేవాడు. కూచిపూడి నాట్య లక్షణాలను బట్టి స్త్రీలు దేవ, దానవ, గంధర్వ, రాక్షస, నాగ, పక్షి, పిశాచ, యక్ష, వ్యాల, నర, వానర, హస్తి, మృగ, మీన, ఉష్ట్ర, మకర, ఖర, సూకర, వాజీ, మహిష, అజ, శునక, ధేను శీలములు కలవారు ఉంటారు అని కూచిపూడి లక్షణ గ్రంథాలు చెబుతున్నాయి. వారిని ఆపాద మస్తకం ఒకసారి చూసి వారి ప్రవృత్తి ఎటువంటిడో చెప్పేవాడు.
తాను నేర్చుకున్న విశేషాలన్నింటినీ కురంగి నాట్య ప్రదర్శనలో చూపేవాడు. అదే అందరికీ ఆకర్షణ. అల్లా ఆకర్షిం పబడిన వారిలో ఆ పరగణా జమీందారు కూతురు మోహనాంగి కూడా ఉంది. ఆమె కురంగిని స్త్రీ అనే భావిస్తుంటుంది. అయినా ఆమెకు కురంగి అంటే ఎంతో ఇష్టం. ఆమెతో ఒక రాత్రయినా గడపాలి అని ఆమె అభిప్రాయం.
ఇది ఇలా ఉండగా ఒకసారి శ్రీశైల ప్రాంతంలో దూరపు ప్రదేశం నుంచి ఒక కాపాలికుడు బాటసారిగా వచ్చాడు. తక్కువ సమయంలోనే అతని ప్రభావం అందరికీ అర్థమయ్యింది. దుర్భిణి లో చూసి కాపాలికుడు కురంగి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అని గ్రహించాడు. కురంగికి రక్షణ గా ఉన్నది నందయోగి అని కూడా ఆలోచించేశాడు. కురంగిని శాశ్వతంగా స్త్రీ గా మార్చాలి అంటే ముందు నందయోగిని నివారించాలి. అందుకని గురువుని తలుచుకుంటూ నందయోగి దగ్గరకు వచ్చాడు. (సశేషం)
Part 3
దగ్గరకు వస్తున్న కాపాలికుడి అంతరంగాన్ని తెలుసుకున్నాడు నందయోగి. వెంటనే శివ జపం చేసి కురంగిని పిలిచి ఒక రక్షా సూత్రాన్ని మణికట్టుకు కట్టాడు. తరువాత బగళాంబ మంత్ర జపం చేసి కాపాలికుడి వాగ్బంధనం చేశాడు. కాపాలికుడు అక్కడినుంచి మాయమైపోయి తన గురువు ఘోర తామసుడి గుహకు వెళ్ళాడు.
ఇంతలో ఆశ్రమానికి మేనాలో వచ్చింది మోహనాంగి. కురంగి దగ్గరకు వయ్యారంగా కులుకుతూ వచ్చింది. ప్రేమగా కురంగి! అని పిలిచింది. కురంగికి ఆమె ఉద్దేశం తెలియదు. అందుకని ఆమె పిలుపుకు ముచ్చట పడి ఘల్లు ఘల్లు న గజ్జెలను మ్రోగించుకుంటూ ఆమె వైపు పరుగు పెట్టాడు. వాళ్ళిద్దరూ నెమ్మదిగా ఆ అడవి బాటలో శివాలయం వద్ద ఉన్న ఒక శిథిల నాట్య మంటపానికి వెళ్లారు. అది నిర్జన ప్రదేశం. మోహనాంగి తన దగ్గర ఉన్న గవ్వలను తీసింది. ఇక్కడ కూర్చుని గవ్వలాట అడుకుందాం. అంది. కురంగి కి ఉత్సాహం కలిగింది. అయితే మోహనాంగి ఇలా చెప్పింది. మన ఆటలో పందెం ఉండాలి కురంగి అని చెప్పింది. కురంగి తలాడించాడు. ఆ పందెం ఏమిటంటే ప్రతి ఆటలో ఓడిపోయిన వాళ్ళు ఒక్కొక్క వస్త్రాన్ని తొలగించుకోవాలి. అని చెప్పింది. ముందు మోహనాంగి కావాలని ఓడి పోయి తన మేలి ముసుగు తొలగించింది. రెండవ ఆటలో కురంగి ఓడిపోయాడు. వెంటనే తన పయ్యెద మీద ఉన్న రెండు వస్త్రాలలో బాహ్య వస్త్రాన్ని విప్పేసింది. అప్పుడు మోహనాంగి కురంగి కుచయుగళాన్ని సగం సగం కప్పుతున్న అంతర్వస్త్రాన్ని చూసింది. ఆ కుచ యుగళం చిన్న దారపు పోగును కూడా జొరపెట్టటానికి చోటు లేనంత చాలా బిగుతైనవిగా పెద్దవి గా ఉన్నాయి.
మూడవ ఆటలో మోహనాంగి ఓడిపోయింది. వెంటనే తన స్తనాల పై ఉన్న బాహ్య వస్త్రాన్ని తొలగించింది. ఆమె స్తనాలు కురంగి కుచాలంత పెద్దవి గా లేవు కాని చూడ చక్కనివే. ఆమె స్తనపరిమాణాన్ని చూసి కురంగి చిన్నగా తనలో తాను నవ్వుకున్నాడు. మోహనాంగి చూసినా చూడనట్టే మళ్ళీ ఆట మొదలు పెట్టింది. ఈసారి కురంగి తన కుచాల మీద ఉన్న అంతర్ వస్త్రాన్ని కూడా తొలగించాడు. వెంటనే సిగ్గుతో తన రెండు చేతులతో తన కుచాలను కప్పుకున్నాడు. అయితే ఆ చేతుల పరిమాణం సరిపోవడం లేదు. మోహనాంగికి వంట్లో వేడి పెరుగుతోంది. అయినా తమాయించుకుని కురంగీ ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం. అలా చేతులు అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అని చెప్పి ఎలాగో ఒప్పించి కురంగి చేతులను తొలగింప చేసింది. ఆతరువాత తన స్తనాల పై ఉన్న అంతర్ వస్త్రాన్ని కూడా తొలగించుకుంది. ఇప్పుడు ఇద్దరికీ ఊర్ధ్వ వస్త్రాలు లేవు. తరువాత రెండు పర్యాయాలలో ఇద్దరి చుట్టూ వస్త్రాలు తొలగిపోయాయి. ఇప్పుడు ఇద్దరు అంతర్ ఊరుకాలతో ఉన్నారు.
మోహనాంగి నెమ్మదిగా కురంగి దగ్గరకి జరిగింది. ఇంతలో ఒక వికటాట్టహాసం వినబడింది. అక్కడికి కాపాలికుడు, తన గురువుతో పాటు వచ్చాడు. ఆ వికటహాసం కాపాలికుడి గురువుది. ఒక వనిత కోసం వస్తే ఇద్దరు దొరికారు శిష్యా. అని చెప్పి ముందు కురంగిని భుజం మీదకు ఎత్తుకుందామని ముట్టుకున్నాడు. వెంటనే కురంగి మణికట్టుకున్న రక్షాసూత్రం నుంచి నిప్పు మంటలుగా బయటకు వచ్చింది. దానితో కాపాలికుడి గురువుకు శక్తి దిగ్బంధం ఏర్పడింది. ఇంతలో అక్కడికి ఒక అరవై ఏళ్ల స్త్రీ వచ్చింది. ఏమర్రా మీరు ఇద్దరూ ఇక్కడ ఏమిచేస్తున్నారు? ఆశ్రమానికి పదండి. గురువుగారు ఎదురు చూస్తున్నారు. అని బిగ్గరగా వాళ్ళని గదిమి కాపాలికుని గురువు ఘోర తామసుని వైపు కోపంగా చూసింది. ఘోర తామసుడు ఆ వచ్చింది నందయోగి అని గుర్తించాడు. వెంటనే తనతో తెచ్చిన మంత్రించిన అవాలను ఆ స్త్రీ పై జల్లాడు. జాగ్రత్తగా లేని నందయోగి తిరిగి తన రూపాన్ని పొందలేకపోయాడు. జయ భ్రమరాంబికే! అని తలచుకున్నాడు. అయితే తన రూపు స్త్రీ మూర్తిగానే ఉన్నాడు. ఘోర తామసుడు వాళ్ళ ముగ్గురినీ ఎత్తుకెల్లాలని ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. భ్రమరాంబికాదేవి ఘోర తామసుణ్ణి భయపెట్టింది. ఘోర తామసుడు తాత్కాలికంగా అక్కడి నుంచి పారిపోయాడు. అయితే స్త్రీగా మారిన తన గురువుతో ఆశ్రమానికి చేరుకున్నారు తమ వస్త్రాలను ధరించిన కురంగి, మోహనాంగి. గురువు స్త్రీగా మారితే మారాడు కాని వయస్సు పెరిగినా శరీరంలో బింకం తగ్గలేదు. అనుకుంది మోహనాంగి. నెమ్మదిగా అక్కడి నుంచి మోహనాంగి తన భవనానికి వెళ్ళిపోయింది. గురువుగారిని చూసి “జనకులకు వందనం. మీరు ఇప్పుడు మాతృ మూర్తిగా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు మీ పుమ్రూపాన్ని ధరిస్తారు?” అని అడిగాడు కురంగి. నువ్వు నీ మగతనాన్ని ఎవ్వరికీ తెలియనివ్వక ఒక వందగ్రామాలలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఈ నాట్యకళ కు ప్రచారం కలుగజేస్తే అప్పుడు నారూపం నాకు వాస్తుంది.” అనిచెప్పాడు. (సశేషం)
Part 4
“అయితే ఇకపై మిమ్ములను జననీ అని పిలుస్తాను. మీరు చెప్పిన విధంగానే నేను మన బృందాలను తీసుకుని ఆంధ్ర, కర్ణాటక విషయముల (ప్రదేశములలోని) వీలైనన్ని గ్రామాలలో ఈ కూచిపూడి నృత్య రీతులలో అభినయాలను పరిచయం చేసి వస్తాను. అన్నీచోట్లా ప్రదర్శనలిచ్చి వస్తాను. అయితే ఒక చిన్న ప్రార్థన. మీరు కూడా మాతో రండి. అలాగే నీను నూరు గ్రామములలో ప్రదర్శనలనిచ్చి వచ్చాకా నన్ను స్త్రీగా మార్చి వేయండి. ఈ స్తనభారం, పిరుదుల భారం, మధ్యలో మోయలేని సన్నని నడుము, మృదువైన చేతులతో నేను పురుషునిగా మనలేకున్నాను. అలాగే నిన్న మోహనాంగి సాన్నిహిత్యంలో నాకు ఎంతో సుఖం కలిగింది. ఆమెను నాతో తీసుకుని వెడతాను. ఎందుకో నాకు ఆమే నాకు పతి కాగలిగినది అని ఆలోచన. అందుకు మీ అనుగ్రహం కావాలి.” అని అడిగాడు కురంగి.
“నేను నీతో రావలసిన అవసరం ఉంది.. కారణం కాపాలికుడు, అతని గురువు ఘోర తామసికుడు నిన్ను విడిచి పెట్టరు. కానీ నేను ఇక్కడ చేయవలసిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఇక మోహన విషయంలో ఈ పరగణా పాలకుని కుమార్తె ఆమె. కనుక ఆమెను, ఆమె తండ్రిని పిలిచి మాట్లాడి చెబుతాను. అలాగే సిద్ధేంద్రుల ఆనతిని కూడా తీసుకుని ఈం చేయాలో నిర్ణయించుకుందాం.” అని చెప్పి ఆ పరగణా పాలకుడికి, అతని కూతురు మోహనాంగి కి కబురు పెట్టాడు. అలాగే సిద్ధేంద్రుల అనుమతి కోరాడు. సిద్ధేంద్రునికి జరిగిన విషయాలన్నీ తెలుసు. “నంద, యోగి పురుషుని గా ఉన్నా, స్త్రీగా ఉన్న వచ్చిన నష్టమేమీ లేదు. కనుక ఇక పై నువ్వు యోగినీ మాత నందిని గా నువ్వు ప్రసిద్ధి పొందుతావు. ఇక్కడ శ్రీశైల ప్రాంతం లోని గ్రామాలలో కూచిపూడి నృత్య ప్రదర్శన రీతులను పరిచయం చేయటానికి మీరు తిరిగి వచ్చేవరకూ నా శిష్యులలో రాఘవుని, ఆదిత్యుని ఉంచుతాను. నువ్వు కురంగితో వెళ్ళు. కాపాలికుని, అతని గురువును ఎదిరించ గల సామర్థ్యమును నువ్వు రాధాదేవి, భ్రమరాంబాదేవి ఉపాసన తో పొందుతావు. నీశక్తులన్నీ నీతోనే ఉంటాయి. అయితే నూరు గ్రామాల ప్రచారం తరువాతనే నీకు పురుషత్వం తిరిగి. అలాగే నువ్వు కురంగిని అక్కడినుంచి వచ్చిన తరువాతనే స్త్రీ గా మార్చు. మోహనాంగిని మోహనుడిగా మార్చు. ఇంతవరకు శ్రీకృష్ణ ఉద్యానవనంలో జీవనం గడుపుతున్న ఆ యువతులను తిరిగి యువకులుగా మార్చి కురంగి నాయకత్వంలో కూచిపూడి ప్రచారానికి పంపించు. కారణం కొంత కాలం వరకు కూచిపూడి నృత్యకళ పురుషుల ద్వారానే జరగాలి. శ్రీకృష్ణుడు మాత్రమే పరమ పురుషుడు. మిగిలినవారు ఎవరైనా ప్రకృతి స్వరూపిణులైన స్త్రీలే. కనుక ఈ పురుషులందరూ స్త్రీలే. మధురభక్తి ప్రచారం నృత్య రీతులలో జరగాలి” అని చెప్పాడు.
సిద్ధేంద్రుని అనుమతి తో నందయోగి తన పేరును యోగమాత నందిని గా మార్చుకున్నాడు. తండ్రితో కలిసి వచ్చిన మోహనాంగికి తాను పురుషునిగా మారుతున్న విషయం చాలా సంతోషాన్ని కలిగించింది. మోహనాంగి తండ్రి కూడా నా కుమార్తె కుమారునిగా మారుతోంది అంటే మీ అనుగ్రహం వల్ల పుత్ర సంతానం లేని నాకు వారసుడు లభించినట్లే. ఎంతో సంతోషం మాతా. కురంగి బృందం సంచారానికి కావాల్సిన ధన, సేవక, పరివార సహాయాన్ని నేను సమకూరుస్తాను ” అని సాష్టాంగ ప్రణామాలు చేశాడు.
మోహనాంగి తో నందిని నిన్నటి సంఘటనలో నీకు నామీద కూడా కోరిక పుట్టింది. మనిషికి ప్రేమ ఉండవచ్చు కాని కామం ఉండ కూడదు. ఇప్పుడు నేను నిన్ను పురుషునిగా చేస్తే నీవు నీ పురుష శక్తిని స్త్రీల పట్ల కామ వాంఛగా మార్చుకోకు. ఇంతవరకు నువ్వు స్వలింగ సంపర్క వైన స్త్రీ వి. ఇక పై నువ్వు పురుషునిగా మారాకా కురంగి రక్షణ చెయ్యి. నీకు ఈ ఏకాంతంలో ఒక రహస్యం చెబుతున్నాను. కురంగి కూడా నీలాగే పురుషుడే. కొన్ని అవసరాలకోసం స్త్రీ లాగా పెంచాను. మీరిరువురు ఈ శతగ్రామవ్రతం పూర్తి చేసుకుని వచ్చాకా కురంగిని స్త్రీగా మార్చి నీకు కానుక గా, భార్య గా ఇస్తాను. నీకు ఇప్పటికే యుద్ధ విద్యలన్నీ వచ్చు కనుక నీవంటి వీరుడు ఈ బృందంలో అవసరం. అయితే ఎక్కడా కురంగి పురుషుడు అన్న విషయాన్ని ప్రకటించకు.” అనిచెప్పింది నందిని.
మోహనాంగి అన్నింటికీ అలాగే అని వినయంగా తలూపింది. నంద యోగి నందినిగా మారినప్పుడు తనలో కలిగిన కామ వాంఛను నందిని తెలుసుకున్నది అని విని సిగ్గు పడింది. యోగులకు అసాధ్యం ఏమీ లేదు. అని తెలుసుకుంది. అలాగే కురంగి పురుషుడు అన్న విషయం తెలుసుకుని చాలా ఆశ్చర్య పోయింది. ఆ రహస్యాన్ని ఎక్కడా ప్రకటించను అని చెప్పింది.
తరువాత ఆమెను మోహనునిగా మార్చింది నందిని. అతనికి శివ పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేసి ఇక పై శివ పంచాక్షరీ జపం చేస్తే నీకు అనేక శక్తులు కూడా సిద్ధిస్తాయి. అని చెప్పింది. తన పురుష రూపానికి మోహనుడు ఎంతో ఆనందించాడు. అప్రయత్నంగానే మోహనుడి చెయ్యి తన నూనూగు మీసకట్టుపైకి వెళ్ళింది. మరో చెయ్యి తన నడుముకు ఉన్న ఒరలోని కత్తి పిడిపైకి వెళ్ళింది. మోహనుడి తండ్రికి పట్టలేని ఆనందం కలిగింది.
ఆ తరువాత నందిని శ్రీకృష్ణ ఉద్యాన వనానికి వెళ్ళి అక్కడ ఉన్న గోపికలను తిరిగి పురుషులుగా మారుస్తానంటే వారు ఒప్పుకోలేదు. మాకు ఇది శాపం లా లేదు. శ్రీకృష్ణ పాద సేవా భాగ్యం. మేము గోపికలుగానే ఉంటాము అన్నారు వాళ్ళంతా. అయితే నందిని అలా కాదు. మీరంతా ఈ నాట్య కళను ప్రచారం చేసేందుకు పురుషులుగా మారాలి అని ఒప్పించి పురుషులు గా మార్చింది.
ఇప్పుడు ఆ కూచిపూడి నాట్యకళా బృందానికి ధనశక్తి, జనశక్తి నిండుగా మెండుగా ఉన్నాయి. అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. (సశేషం)
Part 5
ముందుగా ఆ నాట్యకళా బృందము తమ ప్రదర్శనలను శ్రీ శేషాచలప్రాంతమునుండి మొదలు పెట్టినది. నాడు ఆ శేషాచలమునందు వరాహాచలము, అంజనాచలము, నారాయణాచలము, వృషభాచలము, సింహాచలము, సింహాచలము, గరుడాచలము, శ్రీశేష శైలము అని సప్తగిరులు ఉండేవి. కొండ దిగువన ఉన్నది త్రిపతిఊరు. అదే తరువాత కాలం లో తిరుపతి అయ్యింది. దానికి ఆ కాలం లో వెంగడమని పేరు. వెంగడమునకు దేవుడు కను వెంగడపతి అయ్యాడు. అయితే కొండమీద ఉన్న దేవుని చూసే దారులు సుగమ్యంగా ఉండేవి కావు. కనుక క్రిందన ఉన్న కపిల తీర్థ ప్రాంతం లో వారి తొలి దర్శనాలను ఇచ్చారు. ఆ సమయం లో ఆ కపిల తీర్థ ప్రాంతం అంతా అడవి. కొత్తూరు అని ఒక ప్రదేశం ఉండేది. అక్కడ నివసించే వారందరూ జానపదులు. జానపదులకు భక్తి, రక్తి రెండు కావాలి. కనుక రక్తిని దర్శింపచేయటంలో కూడా కూచిపూడి నాట్యంలో భగవంతుని నాయకుని చేసి మిగలిన వారిని నాయికలుగా చేసి శృంగారమును చూపెడివారు. అల్లాగే అప్పటికే అన్నమయ్య శృంగార కీర్తనలు కూడా వెలుగులోకి వస్తున్న కాలమది. అందుకని కూచిపూడినృత్య రీతిలో అన్నమయ్య కీర్తనలను తీసుకుని కురంగి అందరికీ వివిధ ప్రయోగ రీతులను అభ్యాసం చేయించేవాడు.
శ్రీకృష్ణపాత్ర ధారిగా మోహనుడు అభినయించేవాడు. కురంగి స్వీయ గా అంటే నాయకుని ధర్మపత్ని గా అభినయించే వాడు. వాళ్ళిద్దరి జంట అందరికీ కన్నుల పండుగ గా ఉండేది. వాళ్ళిద్దరూ శృంగారాన్ని పండించేవారు. కొందరు గోపికలుగా అభినయిస్తూ శ్రీ కృష్ణుని చుట్టూ మండలాకృతిలో రాసలీలను ప్రదర్శించేవారు. అందఱు యౌవనం లో ఉన్నందువల్ల భక్తి కంటే వారి ప్రదర్శనలలో శృంగారం పాలు ఎక్కువగా ఉండేది. పరకీయ (అంటే వేరేవరికో పత్ని అయి ఉండి నాయకుని పై ప్రేమను పెంచుకున్నది) అలాంటి నాయికలు కొందరు. అలాగే అష్టవిధనాయికలు గా శ్రీ కృష్ణుని అష్ట భార్యలుగా కొందరు నటులు అభినయంచే వారు. వారందరిలో స్వాధీన పతిక గా (అంటే భర్తని కొంగున ముడివేసుకున్న భార్యగా కురంగి, కృష్ణునిగా మోహనాంగి అభినయించి చూపేవారు. ఆ సమయం లో వారిరువురి జంట మన్మథ పూజ, వనవిహారము, జల క్రీడ, పూలపాన్పు పై నిదుర వంటివి అభినయంలో చూపేవారు. వారి ప్రదర్శనల సమయం లో వేదికలు ఉండేవి కావు. చుట్టూ ప్రేక్షకులు మండలా కృతిలో నిల్చుని, కూర్చొని చూస్తూ ఉంటే చెట్టుకింద రచ్చ బండల పై అభినయం చేసి చూపుతుండేవారు. అలా తిరుపతి చుట్టు ప్రక్కల చాలా గ్రామాలలో ప్రదర్శనలిచ్చారు.
అక్కడ ఆ గ్రామాలలో కొన్ని చోట్ల అనుకోని సంఘటనలు చోటు చేసుకునేవి. కల్లు బాగా త్రాగి మత్తెక్కిన కొందరు స్థానికులు పదుల సంఖ్యలో ఉన్న గోపికలలో కొంతమందిని ఎత్తుకు పోయి బలాత్కరించాలని చూసే వారు. వలువలు విప్పాక వారు మగవారని తెలిసి కొందరు వదిలేసే వారు. కొందరు మగవారైనా వదిలేవారు కాదు. వారి అంగసౌష్టవానికి ఆకర్షితులై వారిని అనుభవించేవారు. వీరికి ఎంత రక్షణ బలగం ఉన్నా ఇటువంటి అవాంతరాలు ఎదురయ్యేవి.
ఆఖరికి చంద్రగిరి ప్రాంతంలో సింగమరేడు అనే నాయకుడు కురంగి పై మోజు పడ్డాడు. అదే సమయంలో కాపాలికుడు ఆ సింగమరేని ఆవహించి కురంగిని అంతఃపురం లోకి భుజం పై వేసుకుని ఎత్తుకు పోసాగాడు. మోహనుడు కత్తి దూసి వెంట పడ్డాడు. కూచిపూడి బృందం రక్షక దళానికి, సింగమరేని సహాయకులకు మధ్య యుద్ధం మొదలైంది. అంతఃపురంలో ఇలా సింగముడు ఎత్తుకు వచ్చి చెర పట్టిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. వారందరికీ అరకొర దుస్తులు. అంగ సౌందర్యం మాత్రం చాలా ఘనం గా ఉంది. అది ఒక మన్మథ సామ్రాజ్యం లాగా ఉంది. కొందరు స్త్రీలు మాత్రం సింగముని వలచి వచ్చు చుట్టుముట్టి అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా కౌగలించుకుని కురంగిని వివస్త్రగా మార్చాలని చూశారు. కురంగి వక్షోజ సౌందర్యం స్త్రీలను పిచ్చెక్కిస్తోంది. స్త్రీలు కూడా ఆమెను అనుమభవించాలి అని ఉవ్విళ్లూరుతున్నారు. సింగమునిలో ఉన్న కాపాలికుడు పెద్ద గర్జన చేశాడు. కనబడుతున్న సింగముని అడ్డుకోవాలని మోహనుడు కత్తి ఝళిపించాడు. కాని కాపాలికుని మాయ వల్ల మోహనుని కత్తి మాయం అయ్యింది. మోహనుడు అక్కడే ఉన్న స్తంభానికి మాయా పాశాలతో బంధింపబడ్డాడు. ఇంతలో అక్కడికి నందిని ప్రవేశించింది. ఆమె చేతిలో ఒక నృత్య జర్జరీ బెత్తం ఉంది. దానితో మంత్రించి సింగముని శిరస్సు పై తాకింది. వెంటనే క్రూరంగా అరుస్తూ అతని లోని కాపాలికుడు బయటకు వచ్చాడు. అంతఃపురం మాయాయుద్ధం మొదలైంది. ఇద్దరు సృష్టించిన ఎన్నో జంతువులు భీకరంగా అరుస్తూ పోరాడుతున్నాయి. నేలకు ఒరిగి మాయం అవుతున్నాయి. ఇలా జరిగిన పోరులో కాపాలికుడు క్షీణించి పోతున్న సమయం లో నందినిని మాయా రూపం లో ఉన్న ఎవరో వివస్త్రను చేశారు. చూపరులకు శంఖం లాంటి మెడ, గుండ్రని భుజాలు, నాజూకు గా ఉన్న చేతులు, ఎత్తైన స్తనాలు, లోతైన నాభి, ఎంతో సన్నని నడుము, పొందికగా అమరిన జఘన సీమ, ఎత్తైన శ్రోణి యుగం, అతి సుందరమైన పాదాలు అక్కడ ఉన్న సింగముని, కాపాలికుని, ఇతర రక్షక భట దళం, అందరూ యాదవ్ ఆకలిని కళ్ళలో చూపుతున్నారు. అదృశ్య వ్యక్తి ఆమెను క్రిందకు పడవేశాడు. ఆమెను అదృశ్యంగానే ఆక్రమించాడు. నందిని గింజుకుంటోంది. ఆమె గింజుకుంటుంటే ఒక నాగిని అటు ఇటు తిరుగుతున్నట్టు గా ఉంది. అందరికీ అవి శృంగార నృత్య భంగిమల లాగా కనబడుతున్నాయి. (సశేషం)
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
Comments
No comments yet.